* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ .
* ఉచిత దర్శనం కోసం 15 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
* ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 12 గంటల సమయం పడుతుంది.
* 300 రూ..శీఘ్రదర్శనంకు 3-4 గంటల సమయం పడుతుంది.
* సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 4 నుండి 5 గంటల సమయం పడుతుంది.
* నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 66,327
* 26,354 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
* నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.73 కోట్లు .