* తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ .
* ఉచిత దర్శనం కోసం కంపార్ట్మెంట్లు లో వేచి ఉండాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ లైన్.
* ఉదయం 7 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.
* 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.
* సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
* నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,960
* 23,126 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
* నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 3.63 కోట్లు .