* తిరుమలలో కొనసాగుతన్న భక్తుల రద్దీ .
* ఉచిత దర్శనం కోసం 14 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.
* ఉదయం 8 గంటల తరువాత వెళ్లే సర్వదర్శనం భక్తులకు 8 గంటల సమయం పడుతుంది.
* 300 రూ..శీఘ్రదర్శనంకు 2-3 గంటల సమయం పడుతుంది.
* సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3 నుండి 4 గంటల సమయం పడుతుంది.
* నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,721
* 25,545 మంది భక్తులు నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
* నిన్న స్వామి వారి హుండీ ఆదాయం 4 కోట్లు.