Andhra Pradesh

Andhra Pradesh, Headlines

ఇంచార్జి మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు

కాకినాడ జిల్లా,తుని, సామాన్యుడు టివి వార్త: పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన శిలాఫలకం ఆవిష్కరించిన ఇంచార్జి మంత్రి నారాయణ. మూడు కోట్ల రూపాయలతో తుని […]

Andhra Pradesh, Headlines

పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, సామాన్యుడు టివి వార్త: ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ హోటల్స్,

Andhra Pradesh, Business, Headlines, Telangana

*తగ్గుతుందన్నారు..కానీ ఏకంగా రూ.29,400 పెరిగిన పసిడి*

అమరావతి, సామాన్యుడు టివి వార్త: దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. బంగారం ధర వరుసగా రెండోసారి గురువారం భారీగా పెరిగింది. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య

Andhra Pradesh, Headlines

సొంత కార్యకర్తపై కఠిన చర్యలు: సోషల్ మీడియా దుర్వినియోగానికి టీడీపీ హెచ్చరిక

అమరావతి, సామాన్యుడు టివి వార్త: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధిష్ఠానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర

Andhra Pradesh, Headlines

ముగిసిన ఇంటర్ మూల్యాంకనం.. ఈనెల 15వ తేదీలోపు ఫలితాలు!

ఆంధ్రప్రదేశ్, అమరావతి, సామాన్యుడు టివి వార్త:  ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి

Andhra Pradesh, Headlines

పోలీసులకు జగన్ క్షమాపణ చెప్పాలి: పురందేశ్వరీ

అమరావతి, సామాన్యుడు టివి వార్త: మాజీ సీఎం జగన్ పోలీసులకు క్షమాపణ చెప్పాలని ఎంపీ పురందేశ్వరి డిమాండ్ చేశారు. ‘నాల్గవ సింహంగా పరిగణించే పోలీస్ వ్యవస్థ పట్ల

Andhra Pradesh, Headlines

ప్రముఖుల జయంతి, వర్ధంతిలపై ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు

అమరావతి, సామాన్యుడు టివి వార్త: ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రముఖుల జయంతి, వర్ధంతిలను అధికారిక కార్యక్రమాలుగా గుర్తిస్తూ గురువారం ఉత్తర్వులు

Andhra Pradesh, Headlines

న‌ర్సింగ్ విద్య‌ను గాడిలో పెట్టేందుకు ప‌లు నిర్ణ‌యాలు, కామ‌న్ ప్ర‌వేశ ప‌రీక్ష ద్వారా ప్ర‌వేశాలు…ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే మొద‌లు…దేశంలోనే మొద‌టిసారి :మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌

అమరావతి, సామాన్యుడు టివి వార్త: *ప్ర‌స్తుత న‌వంబ‌రు ప్ర‌వేశాల స్థానంలో జులైలోనే ప్ర‌వేశాలున‌ర్సింగ్ విద్య నాణ్య‌త‌పై అల‌స‌త్వాన్ని స‌హించ‌మని స్ప‌ష్టం చేసిన మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌* న‌ర్సింగ్

Andhra Pradesh, Headlines

ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు

సత్యసాయి జిల్లా,పెనుకొండ, సామాన్యుడు టివి వార్త: సత్యసాయి జిల్లా, పెనుకొండ ప్రాంతంలో కియా కార్ల తయారీ సంస్థల్లో దొంగతనం కలకలం…కియా కార్ల తయారీ సంస్థలో సుమారుగా 900

Andhra Pradesh, Headlines, Telangana

కేదార్‌నాథ్ ఆలయాన్ని సందర్శించిన ప్రధానమంత్రి మోదీ గారు

సామాన్యుడు టివి వార్త: కేదార్‌నాథ్ ఆలయాన్ని మోదీ గారు సందర్శించారు. నిజానికి గుడి లోపలికి కెమెరాలకు అనుమతి లేదు. కానీ మోడీ పర్యటన కారణంగా కెమెరామెన్లను అనుమతించారు.

Scroll to Top