Andhra Pradesh

Andhra Pradesh

ఏప్రిల్‌లో తిరుమ‌ల‌లో విశేష ప‌ర్వ‌దినాలు

తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో ఏప్రిల్ నెల‌లో జ‌రుగ‌నున్న విశేష ప‌ర్వ‌దినాల వివ‌రాలు ఇలా ఉన్నాయి.  – ఏప్రిల్ 6న శ్రీరామ నవమి ఆస్థానం.– ఏప్రిల్ 7న శ్రీరామ […]

Andhra Pradesh

ఎక్కడ దాకున్నా బయటకు రప్పిస్తాం-మంత్రి సవిత

* వైసీపీ అక్రమార్కులకు మంత్రి సవిత హెచ్చరిక* వారు దోచుకున్న ప్రతి రూపాయినీ ప్రజలకిస్తాం* తప్పు చేసినవారే బాతు రూమ్ ల్లో జారిపడుతున్నారు* జగనో టూరిస్ట్..* కాంగ్రెస్

Andhra Pradesh, Headlines

వైద్యుల రిజిస్ట్రేషన్, రెన్యూవల్స్ లో ఎన్ఎంసీ ప్రకారం ఏపీఎంసీ నిబంధనలు పాటించాలి-ఆరోగ్యశాఖ మంత్రి

• పవిత్రమైన వైద్య వృత్తిని స్వీకరించిన నాడు చేసిన ప్రమాణం ప్రకారం వైద్యులు నడుచుకోవాలి.• సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలి.. సాధారణ కాన్పులకు ప్రాధాన్యమివ్వాలి.• నూతనంగా బాధ్యతలు చేపట్టిన

Andhra Pradesh, Headlines

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ చేసిన AP CM చంద్రబాబు.

 బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం పదగంజాం గ్రామ పంచాయతీ కొత్తగొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు.

Andhra Pradesh, Headlines

ఐదేళ్లలో పేదరికాన్ని లేకుండా చేస్తాం.. AP సీఎం చంద్రబాబు

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉగాది 2025 సందర్భంగా “జీరో పావర్టీ-P4” కార్యక్రమం ప్రారంభం “సమాజానికి తిరిగి ఇచ్చే సమయం వచ్చింది” సంపన్నులు-పేదల మధ్య వారధి, రాష్ట్రంలో 20 లక్షల

Andhra Pradesh, Headlines

ఏపీలో ఘనంగా ఉగాది వేడుకలు..

Andhra Pradesh Ugadi Celebrations 2025: ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. పేదరిక నిర్మూలనకు P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్) మోడల్‌ను ఈ

Andhra Pradesh, Headlines

AP లోభానుడి భగభగలు…

ఆంధ్రప్రదేశ్ లో వేసవి పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పతాక స్దాయికి చేరుకుంటున్నాయి. పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 150కి

Andhra Pradesh

గుంటూరు:ఎంత పని చేశావ్ బామ్మా, సీసీ ఫుటేజ్ చూస్తే!

Guntur Old Woman Gold Recovered: ఓ బామ్మ చేసిన చేసిన చిన్న పొరపాటుతో అందరూ కంగారుపడ్డారు.. అయితే సీసీ ఫుటేజ్ సాయంతో సమస్య పరిష్కారమైంది. గుంటూరు

Andhra Pradesh

Tirumala: శ్రీవారి ఆలయంపై వెళ్లిన ఎనిమిది విమానాలు

శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై

Andhra Pradesh, Headlines

Janasena: జనసంద్రమైన పిఠాపురం.. కాసేపట్లో ‘జయకేతనం’ సభ

పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల

Scroll to Top