Headlines

Andhra Pradesh, Headlines

రాజధానిలోని అనంతవరం లో మంత్రి నారాయణ పర్యటన

అమరావతి, సామాన్యుడు టివి వార్త: రాజధానిలోని అనంతవరం లో మంత్రి నారాయణ పర్యటన. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను పరిశీలించిన మంత్రి,సీఆర్డీయే,మైనింగ్ శాఖల […]

Andhra Pradesh, Headlines

తిరుమల సమాచారం:

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ . 👉🏻 ఉచిత దర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు. 👉🏻 ఉదయం 7 గంటల తరువాత

Andhra Pradesh, Headlines

సమ సమాజ స్థాపనే జ్యోతిరావు పూలే లక్ష్యం : మంత్రి సవిత

 అమరావతి : సామాజిక సంస్కరణలకు నాంది పలికిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే అని కొనియాడిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత కొనియాడారు.శుక్రవారం

Headlines, Telangana

లోకాయుక్త, ఉప లోకాయుక్త నియమించిన తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు..

లోకాయుక్త, ఉప లోకాయుక్త నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారి చేసింది .లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖరరెడ్డి, ఉప లోకాయుక్త గా జస్టీస్ BS జగ్జీవన్ కుమార్ అలాగే

Andhra Pradesh, Headlines

ఇంచార్జి మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు

కాకినాడ జిల్లా,తుని, సామాన్యుడు టివి వార్త: పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన శిలాఫలకం ఆవిష్కరించిన ఇంచార్జి మంత్రి నారాయణ. మూడు కోట్ల రూపాయలతో తుని

Andhra Pradesh, Headlines

పెట్టుబడులతో రండి..భరోసా కల్పించే బాధ్యత మాది : పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

అమరావతి, సామాన్యుడు టివి వార్త: ముంబయిలో జరిగిన దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ 2వ రోజు వర్క్ షాప్ లో జాతీయ, అంతర్జాతీయ హోటల్స్,

Andhra Pradesh, Business, Headlines, Telangana

*తగ్గుతుందన్నారు..కానీ ఏకంగా రూ.29,400 పెరిగిన పసిడి*

అమరావతి, సామాన్యుడు టివి వార్త: దేశంలో పసిడి ధరలు మరోసారి షాక్ ఇచ్చాయి. బంగారం ధర వరుసగా రెండోసారి గురువారం భారీగా పెరిగింది. ప్రధానంగా అమెరికా-చైనా మధ్య

Andhra Pradesh, Headlines

సొంత కార్యకర్తపై కఠిన చర్యలు: సోషల్ మీడియా దుర్వినియోగానికి టీడీపీ హెచ్చరిక

అమరావతి, సామాన్యుడు టివి వార్త: తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధిష్ఠానం తమ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్‌పై తీవ్రంగా స్పందించింది. వైఎస్ భారతిపై ఆయన చేసిన అసభ్యకర

Andhra Pradesh, Headlines

ముగిసిన ఇంటర్ మూల్యాంకనం.. ఈనెల 15వ తేదీలోపు ఫలితాలు!

ఆంధ్రప్రదేశ్, అమరావతి, సామాన్యుడు టివి వార్త:  ఇంటర్ ఫలితాలపై బోర్డు మరో అప్‌డేట్ ఇచ్చింది. 10 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాయగా, మార్చి 17 నుంచి

Scroll to Top