జాతీయ సర్వే దినోత్సవం సందర్బంగా భూయజమానులకు, సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్

అమరావతి, సామాన్యుడు టివి వార్త: జాతీయ సర్వే దినోత్సవం సందర్బంగా భూయజమానులకు, సర్వే శాఖ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ రాష్ట్రంలో రీ సర్వే ప్రతిష్టాత్మకంగా సాగుతోంది. ఈ సర్వేలో పాల్గొంటున్న ఉద్యోగులు, అధికారులకు నా అభినందనలు రైతుల, భూ యజమానుల హక్కులను రక్షించేవిధంగా పొలం గట్ల పైన తిరుగుతూ సర్వే ఉద్యోగులు కష్టపడుతున్నారు. గత ప్రభుత్వం రీ సర్వేను భ్రష్టు పట్టించింది. తప్పుల తడకగా నిర్వహించింది. మా ప్రభుత్వం ఆ తప్పులను సరి చేస్తోంది. రీ సర్వేను ఎంతో పకడ్బందీగా చేస్తున్నాం. అందులో సర్వే శాఖ ఉద్యోగులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

Scroll to Top