ఇంచార్జి మంత్రి నారాయణ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు

కాకినాడ జిల్లా,తుని, సామాన్యుడు టివి వార్త: పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబందించిన శిలాఫలకం ఆవిష్కరించిన ఇంచార్జి మంత్రి నారాయణ. మూడు కోట్ల రూపాయలతో తుని మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే యనమల దివ్య తో కలిసి శిలాఫలకం ఆవిష్కరణలో పాల్గొన్న మంత్రి.

Scroll to Top