Headlines

Headlines, Telangana

టిటిడి సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్

టిటిడి సిఫార్సు లేఖలకు తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ ఇచ్ఛింది.ప్రజాప్రతినిధులు ఇక నుండి ఇచ్చే లెటర్స్ అన్ని పోర్టల్ లో ఎంట్రీ తప్పనిసరి అని.ప్రత్యేక పోర్టల్ […]

Headlines, Nation and World

సామాన్య రైతుకు 3 కోట్లు కట్టాలంటూ నోటీస్!

ఉత్తరప్రదేశ్‌: ఉత్తరప్రదేశ్‌లో ఓ సామాన్య రైతుకు షాక్ ఇచ్చారు ఆదాయపన్ను శాఖ అధికారులు. కన్నౌజ్ జిల్లాలోని ఒక రైతు బిడ్డకు రూ. 3 కోట్లకు పైగా పన్ను చెల్లించాలంటూ

Andhra Pradesh, Headlines

రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాపులు పడాల్సిన అవసరం లేదు–మంత్రిఅనగాని

అమరావతి: ఏపీలో ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునే వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసులకు వెళ్లి పడిగాపులు పడాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్

Andhra Pradesh, Headlines

Bird Flu::నరసరావుపేటలో ఐసీఎంఆర్ బృందం పర్యటన

పల్నాడు: ఏపీలో తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేటలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి ఓ చిన్నారి మృతి చెందిన నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఇవాళ

Andhra Pradesh, Headlines

39.05 కోట్ల తో బుడమేరు మరమ్మత్తుల కోసం కేబినెట్ ఆమోదించింది-మంత్రి నిమ్మల

బుడమేరు ఆధునీకరణ పై ఇరిగేషన్ అధికారులతో మంత్రి నిమ్మల. గత టిడిపి హాయాంలోనే బుడమేరు డైవర్షన్ ఛానెల్ 37,500 క్యూసెక్కులకు పెంచేలా 464 కోట్లతో టెండర్లు. వెలగలేరు

Headlines, Nation and World

భారత్ ఏకంగా52 శాతం సుంకాలు విధిస్తోంది— ట్రంప్

మోదీ నా స్నేహితుడే కానీ.. ప్రతీకార సుంకాలపై ట్రంప్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రతీకార సుంకాలు విధించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన

Andhra Pradesh, Headlines

ఏపీ అసెంబ్లీ ఆవరణలో చేతివాటం చూపిన దొంగలు…

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి:ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎన్నికైన ఐదుగురు సభ్యులు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేశారు. సోము వీర్రాజు (బీజేపీ), కొణిదెల నాగబాబు (జనసేన), బీటీ నాయుడు(టీడీపీ), పేరాబత్తుల రాజశేఖర్‌(టీడీపీ),

Andhra Pradesh, Headlines

రెండో విడత ధీపం-2 అమలు అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి – మంత్రి నాదెండ్ల మనోహర్

కోటి మంది లబ్దిదారులు దాటే విధంగా రెండో విడత ధీపం-2 అమలు అర్హులు అందరూ ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనిరాష్ట్ర ఆహార & పౌర సరఫరాల

Andhra Pradesh, Headlines

మూడు వేల‌కోట్లు గత ప్రభుత్వం దారి మళ్లించిండి….మంత్రి నారాయణ

గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో మున్సిపాలిటీలు ఆదాయం కోల్పోయాయని మంత్రి నారాయణ అన్నారు. స్థానిక సంస్థలు అంటేనే సొంత నిధులతో స్వపరిపాలన చేయాలన్నారు. కానీ మూడు

Scroll to Top