స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ లో మున్సిపల్ కమిషనర్ల రాష్ట్ర స్థాయి వర్క్ షాప్, వర్క్ షాప్ నకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారాయణ, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు.

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

*నారాయణ,మంత్రి కామెంట్స్…*

*మున్సిపల్ శాఖపై ప్రజల్లో సంతృప్తి శాతం పెరిగేలా కమిషనర్లు పనిచేయాలి*

*పారిశుధ్యం,తాగునీరు, స్ట్రీట్ లైట్ లు,రోడ్లకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి*

*పేదల ను ఇబ్బంది పెట్టకుండా పన్నుల వసూళ్లు చేయాలి*

*గతేడాది కంటే ఈసారి పన్నుల వసూళ్లు 500 కోట్లు ఎక్కువగా చేసినందుకు అభినందనలు తెలుపుతున్నాను*

*మున్సిపాలిటీల్లో రోజువారీ కార్యకలాపాలు నిర్వహణకు పన్నుల వసూలు చాలా కీలకం*

*పన్నుల ఆదాయంతో అనవసరమైన భవనాలు కట్టవద్దు*

*కనీస వసతుల కల్పన కు మున్సిపాలిటీల ఆదాయం ఖర్చు పెట్టాలి*

*మున్సిపాలిటీల ఆదాయం ఆయా మున్సిపాలిటీలకు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్న సీఎం గారికి రాష్ట్ర ప్రజల తరపున ధన్యవాదాలు*

*అక్టోబర్ రెండో తేదీ నాటికి లెగసీ వేస్ట్ పూర్తిగా తొలగిస్తాం*

*గుంటూరులో కుక్క కరిచి బాలుడు మృతి చెందడం చాలా బాధాకరం*

*కుక్కలకు స్టెరిలైజేషన్ పై దృష్టి పెట్టాలి*

Scroll to Top