ఏపీలో ఘనంగా ఉగాది వేడుకలు..
Andhra Pradesh Ugadi Celebrations 2025: ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. పేదరిక నిర్మూలనకు P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) మోడల్ను ఈ […]
Andhra Pradesh Ugadi Celebrations 2025: ఈ సంవత్సరం కొత్త కార్యక్రమాలతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. పేదరిక నిర్మూలనకు P4 (పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్షిప్) మోడల్ను ఈ […]
ఆంధ్రప్రదేశ్ లో వేసవి పూర్తిగా రాకముందే ఉష్ణోగ్రతలు పతాక స్దాయికి చేరుకుంటున్నాయి. పలు జిల్లాల్లో గతంలో ఎన్నడూ లేనంత గరిష్ట స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని 150కి
Guntur Old Woman Gold Recovered: ఓ బామ్మ చేసిన చేసిన చిన్న పొరపాటుతో అందరూ కంగారుపడ్డారు.. అయితే సీసీ ఫుటేజ్ సాయంతో సమస్య పరిష్కారమైంది. గుంటూరు
హైదరాబాద్ నగరంలో ప్రజా అవసరాల కోసం అనుసంధాన రహదారుల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష జరిగింది. హెచ్ఎండీఏ పరిధిలో 49 రోడ్ల నిర్మాణం, విస్తరణ
https://www.youtube.com/watch?v=WvvGVLmcF_Eవిజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary) సందడి చేశారు. ఓ జ్యువెల్లరీ షోరూం ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీనాక్షిని
https://www.youtube.com/watch?v=pfNWoCac4qU&t=2sతణుకు: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పర్యటిస్తున్నారు. నూలి గ్రౌండ్స్లో తణుకు నియోజకవర్గ తెదేపా కార్యకర్తలు, ముఖ్యనాయకులతో సీఎం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా
ఇంటర్నెట్ డెస్క్: మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్పకు (BS Yediyurappa) న్యాయస్థానం స్వల్ప
శ్రీవారి ఆలయానికి సమీపంలో గురువారం ఒక్కరోజే ఎనిమిది విమానాలు వెళ్లాయి. ఇవన్నీ ఉదయం 7.15 నుంచి 8 గంటల మధ్యన వెళ్లాయి. ఆగమశాస్త్రం ప్రకారం శ్రీవారి ఆలయంపై
పిఠాపురం: జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం మండలంలోని చిత్రాడలో మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాల
హైదరాబాద్: తెలంగాణలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా 3.3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని.. ప్రధానంగా